Tuesday, 19 November 2013

డయాబెటిస్‌ను అడ్డుకోవచ్చు

డయాబెటిస్ అంటే ఇక జీవితాంతం దాంతో తీరని సమస్యే అని భయపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇకముందు ఆ భయం అక్కర్లేదంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హనుమంతరావు. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద డయాబెటిస్ బాధితుల కొరకు ప్రపంచ ప్రామాణికమైన, అత్యున్నతమైన వైద్యాన్ని తీసుకొని వచ్చిందనీ, ఆ ఆధునిక ఆయుర్వేద వైద్యం డయాబెటిస్ నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తుందని ఆయన చెబుతున్నారు.

డయాబెటిస్ వల్ల శారరకంగానే కాదు మానసికంగా ఎక్కువ కుంగిపోతుండటం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి వందమందిలో 14మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల నుంచి ఆహారంలో ఏర్పడిన మార్పులకు అనేక విషయాలు ఇందుకు కారణం.

డయాబెటిస్ వ్యాధి వల్ల దుష్ఫలితాలు కింది విధంగా ఉంటాయి.

లక్షణాలు, దుష్ఫలితాలు విపరీతంగా దాహం పెరుగుతుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జన.

విపరీతంగా ఆకలి వేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవుట, బలహీనంగా ఉండటం.

బరువు తగ్గి చిక్కిపోవటం, నీరసం, నిస్సత్తువ.
చూపు మందగించటం, మబ్బుగా, మసకమసకగా కనిపించడం
విపరీతమైన అలసట, కాళ్లు లాగటం.
ఏదైనా గాయాలు తగిలితే త్వరగా తగ్గకపోవటం.

కొన్ని సంవత్సరాల తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినుట వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు దెబ్బ తింటాయి.

చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నందువల్ల కంటిలోని రెటీనా కూడా దెబ్బ తింటుంది.

నరాల బలహీనత, కళ్లల్లో మంటలు మానసిక ఒత్తిడి, శృంగార సమస్యలు ఎక్కువ కావటం.

సైడ్ ఎఫెక్టులుండవు

డయాబెటిస్‌ను సరైన శ్రద్ధతో కంట్రోల్‌లో వుంచుకోవాలి. అలాచేయకపోతేనే అది క్రమంగా మీ శరీరాన్ని కబళిస్తుంది. షుగర్ వ్యాధిని నిరోధించడానికి తరుచుగా వాడే పాశ్చాత్య రసాయనాలు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినప్పటికీ వాటి ద్వారా ఏర్పడే దుష్ఫలితాలూ ఎక్కువే ఉన్నాయి. పాశ్చాత్య రసాయనాలు తరుచుగా వాడటం వలన చర్మం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణ సంబంధిత బాధలు వంటి అవాంఛిత ప్రక్రియలు మొదలవుతాయి. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసే వైద్యం ఆయుర్వేదం ఒక్కటే. నిజానికి ఆయుర్వేదం ఎంత ప్రభావమైనదో, అంత శాశ్వతమైనది కూడా. అందుకే ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించబోతోంది. 36 సంవత్సరాలు అనుభవంతో, ప్రకృతి ప్రసాదించిన వనమూలికల ద్వారా ఎన్నో లక్షల మంది పేషెంట్లకు ఉపశమనం కలిగిస్తూ వస్తున్న ఆయుర్వేదం వైద్యంలో ఇప్పుడు అత్యాధునికి మందులు డయాబెటిస్ వ్యా«ధిగ్రస్తుల కోసం అందుబాటులోకి వచ్చాయి.

ఆయుర్వేదం వైద్యమే ప్రత్యేక పంథాలో సాగుతుందనే విషయం తెలిసిందే. వ్యాధిగ్రస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అది ప్రక్రియ అనువంశికమా? లేక మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? అనే విషయంలో నిపుణులైన డాక్టర్లు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే రోగ లక్షణాలకు, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది.

ప్రి-డయాబెటిక్ ట్రీట్‌మెంట్

ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వలన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సరికొత్త జీవితం మొదలవుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. డయాబెటిస్‌ను ఎప్పుడూ ఒక తీరని వ్యాధిగా భావించనవసరం లేదు. ఎందుకంటే అది కేవలం మీరు అవలంభించవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యంతో మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి డయాబెటిస్‌ను కంట్రోల్ ఉంచడమే కాదు, 'ప్రి-డయాబెటిక్ ట్రీట్‌మెంట్'తో పూర్తిగా నయం చేయవచ్చు.

ఉదాహరణకు, అత్యాధునిక స్టార్ ఆయుర్వేద మందులతో పాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకొనుట, ఉప్పు, చక్కెర సంబంధిత పదార్థాలు తగ్గించడం, మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా నివారించవచ్చును.

సంప్రదాయత, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో అందుబాటులో ఉన్నారు. స్టార్ ఆయుర్వేద హాస్పిటల్స్ అందిస్తున్న ఆదునిక ఆయుర్వేదం వైద్యం శక్తివంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇక, డయాబెటిస్ గురించి బాధగానీ, భయం అవసరం లేదు.

డాక్టర్ హనుమంతరావు, ఎండీ ఆయుర్వేద,
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, హన్మకొండ, కర్నాటక.
ఫోన్: 90300 81861, 90300 81876

No comments:

Post a Comment